బీఆర్ఎస్ గురించి
భారత్ రాష్ట్ర సమితి — తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రారంభమై, ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ.
- 2001
ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్థాపన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒక్కటే లక్ష్యం.
- 2014
జూన్ 2న తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కె. చంద్రశేఖర్ రావు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
- 2018
రెండోసారి ప్రభుత్వ ఏర్పాటు.
- 2022
అక్టోబర్ 5న పార్టీ పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలని తీర్మానం; డిసెంబర్ 8న ఎన్నికల సంఘం ఆమోదం.
- 2023
అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు; పార్టీ ప్రతిపక్షంలోకి.
ఎన్నికల గుర్తు: కారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం బూత్ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది.